రైఫిల్ షూటింగ్లో ప్రొద్దుటూరు విద్యార్థి ప్రతిభ
ABN , First Publish Date - 2021-03-01T04:50:37+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు గచ్చిబౌలీ స్టేడియంలో నేషనల్ రైఫిల్ అసో సియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన స్టేట్మీట్లో ప్రొద్దుటూరు విద్యార్థి మూర్తి విష్ణుయశ్వంత్ మూడో స్థా నం నిలిచాడు.
ప్రొద్దుటూరు రూరల్, ఫిబ్రవరి 28: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు గచ్చిబౌలీ స్టేడియంలో నేషనల్ రైఫిల్ అసో సియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన స్టేట్మీట్లో ప్రొద్దుటూరు విద్యార్థి మూర్తి విష్ణుయశ్వంత్ మూడో స్థా నం నిలిచాడు. ఈ విద్యార్థికి ఇండియన్ ఒలంపిక్ గోల్డ్ మె డలిస్ట్ గగన్ నారంగ్ చేతుల మీదుగా ఫిస్టల్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ను బహూ కరించారు. ఈ విద్యార్థి మూడేళ్లు గా జార్జిక్లబ్లో రైఫిల్ షూటింగ్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు విద్యార్థి తండ్రి మూర్తినరసింహులు పేర్కొన్నారు. తన కుమారుడు రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్లో మూడోస్థానం సాధించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.