Kurnoolలో ముస్లిం మైనార్టీల నిరసన
ABN , First Publish Date - 2022-06-24T15:08:24+05:30 IST
జిల్లాలోని ఓర్వకల్లు మండలం హుసెనాపురంలో ముస్లిం మైనార్టీలు నిరసనకు దిగారు.
కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లు మండలం హుసెనాపురంలో ముస్లిం మైనార్టీలు నిరసనకు దిగారు. మాజీ జడ్పీ చైర్మన్, టీడీపీ నేత మల్లెల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మైనార్టీలు ఆందోళన చేపట్టారు. ముస్లిం మైనారిటీలను జగన్ మోసం చేశాడంటూ నిరసన చేపట్టారు. షాధికాన దగ్గర ముస్లిం మహిళలు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.