ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-08-09T04:26:01+05:30 IST
ప్రజావాణిలో వచ్చిన దరఖా స్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరిపి త్వరగా పరిష్కరించా లని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 8: ప్రజావాణిలో వచ్చిన దరఖా స్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరిపి త్వరగా పరిష్కరించా లని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరే ట్లో అర్జీదారుల నుంచి దర ఖాస్తులను స్వీకరించారు. పెంచికల్పేట మండలం బొంబాయిగూడకు చెందిన గోగుపోచయ్య తన భూ సమస్య పరిష్కరించాలని కోరారు. బెజ్జూరు మండలం బారెగూడెం గ్రామానికి చెందిన అమ్మక్క పట్టా మార్పిడి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.