పూళ్ళలో పెరుగుతున్న వింత వ్యాధి కేసులు

ABN , First Publish Date - 2021-01-22T15:25:56+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ళలో సైతం వింత వ్యాధి కేసులు పెరుగుతున్నాయి.

పూళ్ళలో పెరుగుతున్న వింత వ్యాధి కేసులు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ళలో సైతం వింత వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. మరో ఇద్దరు బాధితులు ఫిట్స్ వచ్చినట్లు కింద పడిపోయారు. కేసుల సంఖ్య 36కి చేరింది. పూళ్ళ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. కాగా.. కింద పడిన సమయంలో బాధితులకు గాయాలయ్యాయి.

Updated Date - 2021-01-22T15:25:56+05:30 IST