పురాణరత్నం!

ABN , First Publish Date - 2020-12-18T05:34:24+05:30 IST

అష్టాదశ పురాణాల్లో మూడోది విష్ణు పురాణం. శ్రీమద్భాగవత పురాణానికి మూలమిదేనని కొందరు భావిస్తూ ఉంటారు.

పురాణరత్నం!

అష్టాదశ పురాణాల్లో మూడోది విష్ణు పురాణం. శ్రీమద్భాగవత పురాణానికి మూలమిదేనని కొందరు భావిస్తూ ఉంటారు. మానవులకు కలిగే రకరకాల కష్టనష్టాల నివారణకు విష్ణుపురాణంలో పరిష్కారముందని.. ఒక మండలం (40 రోజులు) దీనిని పారాయణం చేయటం వల్ల కష్టనష్టాలన్నీ తొలగిపోతాయనేది కొందరి నమ్మకం. సంస్కృతంలోని ఈ పురాణ శ్లోకాలకు డాక్టర్‌ నలంతిగళ్‌ లక్ష్మీ నరసింహాచార్య తెలుగులో తాత్పర్యాన్ని మూడు భాగాలుగా అందించారు. పురాణాలపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథాలివి. 


రచయిత: డాక్టర్‌ నల్లంతిగళ్‌ లక్ష్మీ నరసింహాచార్య

ప్రచురణ: గాయత్రీ 

ప్రతులకు: 9247355355

Updated Date - 2020-12-18T05:34:24+05:30 IST