షర్మిలకు సవాల్ విసిరిన పువ్వాడ అజయ్

ABN , First Publish Date - 2022-06-17T21:19:04+05:30 IST

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షుడు షర్మిలకు మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. షర్మిలకు దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని పువ్వాడ సవాల్ విసిరారు.

షర్మిలకు సవాల్ విసిరిన పువ్వాడ అజయ్

ఖమ్మం: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షుడు షర్మిలకు మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. షర్మిలకు దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని పువ్వాడ సవాల్ విసిరారు. మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల సినిమా డైలాగ్‌లను ప్రజలు పట్టించుకోరని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన కొనసాగుతోందని తెలిపారు. వైఎస్‌ హయాంలో భూములెవరు కబ్జా చేశారో అందరికీ తెలుసని పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-17T21:19:04+05:30 IST