రాష్ట్రంలో క్రీడా రంగానికి పెద్దపీట: పువ్వాడ అజయ్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-08-30T01:25:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువావ్వడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో

రాష్ట్రంలో క్రీడా రంగానికి పెద్దపీట: పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువావ్వడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన హాకీ లెజెండ్‌ మేజర్‌ ద్యాన్‌చంద్‌ జన్మదిన (నేషనల్‌ స్పోర్ట్స్‌ డే) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకురావాలన్నారు. అనంతరం మేజర్‌ ద్యాన్‌చంద్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Updated Date - 2021-08-30T01:25:37+05:30 IST