ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ABN , First Publish Date - 2022-07-01T05:27:34+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

  జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ 


చిన్నకోడూరు, జూన్‌ 30: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. గురువారం మండలంలోని గోనెపల్లి, చంద్లాపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సర్పంచ్‌లు చంద్రకళ, స్వరూప, ఏంఈవో దేశిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో సోమిరెడ్డి, పంచాయతీరాజ్‌ ఏఈ బ్రహ్మం, టీఆర్‌ఎస్‌ నాయకులు రవి, చంద్రమౌళి, లింగం, ఎల్లయ్య, మల్లేశం, టీఆర్‌ఎస్వీ నాయకుడు భిక్షపతి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T05:27:34+05:30 IST