2,3,4 తేదీల్లో సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న రఘురామ

ABN , First Publish Date - 2022-06-04T19:50:39+05:30 IST

జూలై 2,3,4 తేదీల్లో సొంత నియోజకవర్గంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పర్యటించనున్నారు.

2,3,4 తేదీల్లో సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న రఘురామ

ఏలూరు : జూలై 2,3,4 తేదీల్లో సొంత నియోజకవర్గంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పర్యటించనున్నారు. ప్రధాని మోదీ జూలై 4న భీమవరం వస్తున్న సందర్భంగా ప్రధాని పర్యటన నిమిత్తం రఘురామ సొంత నియోజకవర్గానికి రానున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీకి రఘురామ లేఖ రాశారు. రెండున్నర సంవత్సరాల తర్వాత నరసాపురం పార్లమెంటు పర్యటనకు రఘురామ వస్తున్నారు.

Updated Date - 2022-06-04T19:50:39+05:30 IST