ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్లో రాజద్రోహం ఏదో తేల్చారా?
ABN , First Publish Date - 2021-07-21T01:16:09+05:30 IST
ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్లో రాజద్రోహం ఏదో తేల్చారా?
హైదరాబాద్: రాజద్రోహం కేసులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5పై ఏపీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో 230 పేజీల అఫిడవిట్ దాఖలు అయింది. ఈ అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని రఘురామరాజును ప్రోత్సహించారని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ రెండు ఛానళ్లు రాజద్రోహానికి పాల్పడ్డాయని, ప్రభుత్వంపై కుట్ర చేశారని అఫిడవిట్లో తెలిపారు.
ఈ నేపథ్యంలో ‘‘ప్రభుత్వం వేసిన అఫిడవిట్లో రాజద్రోహం ఏదో తేల్చారా?. రఘురామరాజుకు మీడియా డబ్బులిచ్చిందంటే నవిపోరా?. 230 పేజీల అఫిడవిట్లో మీడియా చేసిన తప్పులేంటో చెప్పగలరా?. దొరికే వరకూ డొల్ల ఆరోపణలు-దొరికాక కాకమ్మ కబుర్లు ఎందుకు?. సొంత ఎంపీకి సమాధానం చెప్పలేక ఇంతగా దిగజారాలా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.