రాజమండ్రిలో అక్రమంగా మద్యం తరలింపు...ఇద్దరి అరెస్ట్
ABN , First Publish Date - 2020-08-08T18:46:32+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం చిరతపూడిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం చిరతపూడిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 180 మద్యం బాటిళ్ళను అమలాపురం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.