రాజమండ్రిలో వెలవెలబోయిన మంత్రుల సభ

ABN , First Publish Date - 2022-05-28T02:35:30+05:30 IST

రాజమండ్రిలో మంత్రుల సభ వెలవెలబోయింది. మంత్రులు వేదిక దగ్గరకు రాకముందే జనం వెళ్లిపోయారు.

రాజమండ్రిలో వెలవెలబోయిన మంత్రుల సభ

రాజమండ్రి: రాజమండ్రిలో మంత్రుల సభ వెలవెలబోయింది. మంత్రులు వేదిక దగ్గరకు రాకముందే జనం వెళ్లిపోయారు. సభా ప్రాంగణానికి మంత్రులు వచ్చేసరికే కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. జనం బయటకు వెళ్ళకుండా గేట్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు గేట్లు వేసినా ఆగకుండా జనం వెళ్లిపోయారు. మంత్రుల సభా ప్రాంగణం దగ్గరకు ఉపాధి కూలీలను, డ్వాక్రా కూలీలను వైసీపీ నేతలు బలవంతంగా తీసుకొచ్చారు. జనం వెళ్లిపోవడంతో మంత్రులు నిరాశకు లోనయ్యారు.

Updated Date - 2022-05-28T02:35:30+05:30 IST