చైనాతో వాణిజ్యం కొనసాగించాలి: రాజీవ్‌ బజాజ్‌

ABN , First Publish Date - 2021-02-28T09:11:47+05:30 IST

చైనాతో భారత్‌ వాణిజ్యాన్ని కొనసాగించాలని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ అన్నారు. తక్కువ ధరకు లభించే దగ్గరి

చైనాతో వాణిజ్యం కొనసాగించాలి: రాజీవ్‌ బజాజ్‌

ముంబై: చైనాతో భారత్‌ వాణిజ్యాన్ని కొనసాగించాలని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ అన్నారు. తక్కువ ధరకు లభించే దగ్గరి నుంచే వస్తువులు సేకరించాలని ఆయన  అభిప్రాయపడ్డారు. ఆసియా ఎకనామిక్‌ డైలాగ్‌ 2021 సదస్సులో బిల్డింగ్‌ రెలియబుల్‌ సప్లై చైన్‌ అనే అంశంపై జరిగిన చర్చలో బజాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-02-28T09:11:47+05:30 IST