రాకేష్ అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు

ABN , First Publish Date - 2022-06-18T21:20:09+05:30 IST

వరంగల్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దుర్ఘటనలో ఖానాపురం మండలం దబ్బీర్ పేటకు చేరిన రాకేష్ చనిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగం కోసం వెళ్లిన రాకేష్ విగతజీవిగా

రాకేష్ అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు

వరంగల్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దుర్ఘటనలో ఖానాపురం మండలం దబ్బీర్ పేటకు చేరిన రాకేష్ చనిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగం కోసం వెళ్లిన రాకేష్ విగతజీవిగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు, బంధువులు. కన్నీటిపర్యంతమయ్యారు. శనివారం రాకేష్ అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-18T21:20:09+05:30 IST