డోన్లో రామాలయం ధ్వజస్తంభాల ధ్వంసం
ABN , First Publish Date - 2021-02-28T08:59:00+05:30 IST
కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటనాయునిపల్లె గ్రామంలో నూతనం గా నిర్మిస్తున్న రామాలయంలో ధ్వజస్తంభాలను శనివారం గుర్తు తెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారు
డోన్: కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటనాయునిపల్లె గ్రామంలో నూతనం గా నిర్మిస్తున్న రామాలయంలో ధ్వజస్తంభాలను శనివారం గుర్తు తెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారు. ఆలయం ముందుభాగంలోని 2 ధ్వజస్తంభాలను దుండగులు కూల్చివేసి, దిమ్మెలను ధ్వంసం చేశారు.