పరాకాష్టకు చేరుకున్న వైసీపీ హత్యా రాజకీయాలు: రమేష్ నాయుడు
ABN , First Publish Date - 2020-07-14T17:55:51+05:30 IST
అమరావతి: వైసీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టకు చేరుకున్నాయని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు పేర్కొన్నారు.
అమరావతి: వైసీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టకు చేరుకున్నాయని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు పేర్కొన్నారు. బీజేపీ నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణరావుపై దాడి అమానుషమన్నారు. రాజకీయంగా ఎదిరించలేక రాత్రి సమయంలో అతని ఇంటికి వెళ్ళి కత్తులతో దాడి చేశారన్నారు. నారాయణరావు ఒంటిపై 40 కత్తిపోట్లు దించి చంపాలని యత్నించారన్నారు. బెంగాల్ తరహా దాడులకు తగిన మూల్యం చెల్లిస్తారన్నారు.