AP News : మహిళా కార్మికురాలిపై అత్యాచారం, హత్య

ABN , First Publish Date - 2022-09-18T21:20:20+05:30 IST

Anakapalli: అచ్యుతాపురం సెజ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా కార్మికురాలిని అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు మరో కార్మికుడు. సెజ్ పరిధిలోని ఆర్సీఎల్ కంపెనీ సిబ్బంది తమకు వంట చేసే పెట్టేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ మహిళను నియమించు కున్నారు. కంపెనీలో పనిచేస్తు

AP News : మహిళా కార్మికురాలిపై అత్యాచారం, హత్య

Anakapalli: అచ్యుతాపురం సెజ్‌లో దారుణం జరిగింది.  ఓ మహిళా కార్మికురాలిని అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు మరో కార్మికుడు. సెజ్ పరిధిలోని ఆర్సీఎల్ కంపెనీ సిబ్బంది తమకు వంట చేసే పెట్టేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ మహిళను నియమించు కున్నారు. కంపెనీలో పనిచేస్తున్నచత్తీస్‌గడ్ ప్రాంతానికి చెందిన ఓ కార్మికుడు ఆమెపై అత్యాచారం (Rape) జరిపి ఆపై హత్య (Murder) చేశాడు. విషయం తెలిసి ఎస్పీ గౌతమీశాలి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. అచ్యుతాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-18T21:20:20+05:30 IST