పీజీ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-12-05T05:21:42+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మార్చి/ఏప్రిల్‌లో జరిగిన పీజీ 3, 5వ సెమిస్టర్‌ ఫలితాలను ఉపకులపతి ఎ.ఆనందరావు విడుదల చేశారు.

పీజీ ఫలితాలు విడుదల

కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 4: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మార్చి/ఏప్రిల్‌లో జరిగిన పీజీ 3, 5వ సెమిస్టర్‌ ఫలితాలను ఉపకులపతి ఎ.ఆనందరావు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 1,857 మంది విద్యార్థులు హాజరు కాగా 1,513 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని, లేదంటే ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల వద్ద అందుబాటులో ఉంటాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-05T05:21:42+05:30 IST