ఆర్బీఐ ఎంపీసీ భేటీ వాయిదా
ABN , First Publish Date - 2020-09-29T06:10:13+05:30 IST
మంగళవారం ప్రారంభం కావాల్సిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ వాయిదా పడింది. మూడు రోజుల పాటు ఈ సమావేశానికి కనీస సభ్యులు లేకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది...
ముంబై: మంగళవారం ప్రారంభం కావాల్సిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ వాయిదా పడింది. మూడు రోజుల పాటు ఈ సమావేశానికి కనీస సభ్యులు లేకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి సమావేశ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.