Kadapa: 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-17T18:51:04+05:30 IST
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి వద్ద భారీ ఎర్రచందనం డంప్ను పోలీసులు కనుగొన్నారు. 2 కోట్ల రూపాయల విలువ చేసే 2 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు
Kadapa: కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి వద్ద భారీ ఎర్రచందనం డంప్ను పోలీసులు కనుగొన్నారు. 2 కోట్ల రూపాయల విలువ చేసే 2 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని ఎస్పీ అన్బురాజన్ మీడియాకు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న వారి ఆస్తులను సీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు స్మగ్లర్ల నుంచి 10 కోట్ల రూపా యల విలువ చేసే ఆస్తులను జప్తు చేశామని ఎస్పీ వివరించారు.