కరోనా కేసుల వివరాలిలా..
ABN , First Publish Date - 2020-08-09T10:29:30+05:30 IST
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం నమోదైన కేసుల వివరాలను సంబంధిత వైద్యులు వెల్లడించారు. పాజిటివ్ కేసుల నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం నమోదైన కేసుల వివరాలను సంబంధిత వైద్యులు వెల్లడించారు. పాజిటివ్ కేసుల నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మవరం పట్టణంలో శనివారం 72 కరోనా పాజిటి వ్ కేసులు నమోదైనట్టు వైద్యుడు అబ్దుల్కలాం తెలిపారు.
చెన్నేకొత్తపల్లి మండలంలో ఒకరికి కరోనా సోకిన ట్లు వైద్యసిబ్బంది తెలిపారు.
పుట్టపర్తి పట్టణంలో 70, మండలంలోని పలు గ్రామాల్లో 10 చొప్పున మొత్తం 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు అజయ్కుమార్ రెడ్డి, నాగరాజ్నాయక్ తెలిపారు.
ఫఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో 8 మంది కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రాజశేఖర్ తె లిపారు.
గోరంట్ల మండలంలో 24కేసులు నమోదైనట్లు వై ద్యాధికారులు తెలిపారు.
హిందూపురం పట్టణంలో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు.
గుంతకల్లు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో 114 కరోనా కేసులు నమోదైనట్లు తహసీల్దారు హరికుమార్ తెలిపారు.
గార్లదిన్నె మండలంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.
పుట్లూరు మండలంలో 18 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారి శ్రీవాణి తెలిపారు.
యాడికి మండలంలో 10కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పెద్దవడుగూరు మండలంలో 8మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ అమర్నాథ్ తెలిపారు.
రాయదుర్గం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తహసీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు.