ఐసీఎ్‌సఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ABN , First Publish Date - 2021-03-02T07:15:34+05:30 IST

ఐసీఎ్‌సఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు మే 5 నుంచి జూన్‌ 7 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి జూన్‌ 16వ తేదీ వరకు నిర్వహిస్తామని ఐసీఎ్‌సఈ బోర్డు కార్యదర్శి సోమవారం ప్రకటించారు.

ఐసీఎ్‌సఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మే 5 నుంచి పదో తరగతి, ఏప్రిల్‌ 8 నుంచి 12వ తరగతి పరీక్షలు


న్యూఢిల్లీ, మార్చి 1: ఐసీఎ్‌సఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు మే 5 నుంచి జూన్‌ 7 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి జూన్‌ 16వ తేదీ వరకు నిర్వహిస్తామని ఐసీఎ్‌సఈ బోర్డు కార్యదర్శి సోమవారం ప్రకటించారు. ఫలితాలను జూలైలో ఆయా స్కూళ్లకు పంపిస్తామని తెలిపారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో నిర్వహించే ఈ పరీక్షలు కొవిడ్‌ వల్ల ఈసారి ఆలస్యమయ్యాయి. సీబీఎ్‌సఈ పరీక్షలను కూడా ఈసారి మే-జూన్‌ నెలల్లో నిర్వహిస్తారు. 

Updated Date - 2021-03-02T07:15:34+05:30 IST