మినిస్టర్ కోర్టులో ఫ్యాక్టరీ ఓనర్లకు ఊరట
ABN , First Publish Date - 2022-06-25T05:49:55+05:30 IST
గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లకు మైనింగ్ మినిస్టర్ కోర్టులో ఊరట లభించింది. గత ఏడాది ఫ్యాక్టరీల్లో మైనింగ్ అధికారుల దాడులు ని ర్వహించి భారీగా పెనాల్టీ విధించారు.
చీమకుర్తి, జూన్ 24 : గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లకు మైనింగ్ మినిస్టర్ కోర్టులో ఊరట లభించింది. గత ఏడాది ఫ్యాక్టరీల్లో మైనింగ్ అధికారుల దాడులు ని ర్వహించి భారీగా పెనాల్టీ విధించారు. దీంతో ఓనర్లు మినిస్టర్ కోర్టును ఆశ్ర యించారు. వీరందరూ శుక్రవారం జరిగిన మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టుకు హాజరుకాగా గతంలో ఐదు రెట్లు పెనాల్టీలు విధించగా వాటిని నాలు గు రెట్లు తగ్గిస్తూ మినిస్టర్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 200లకు పైగా ఓనర్లుకు పెనాల్టి భారం తగ్గనుంది.