రేపు జోయాలుక్కాస్ పంజాగుట్ట షోరూం పునఃప్రారంభం
ABN , First Publish Date - 2022-10-07T09:16:32+05:30 IST
ప్రముఖ జువెలరీ రిటైల్ చెయిన్ ‘జోయాలుక్కాస్’, హైదరాబాద్లోని పంజాగుట్టలో నవీకరించిన షో రూమ్ను శనివారంనాడు పునః ప్రారంభించనుంది.
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ రిటైల్ చెయిన్ ‘జోయాలుక్కాస్’, హైదరాబాద్లోని పంజాగుట్టలో నవీకరించిన షో రూమ్ను శనివారంనాడు పునః ప్రారంభించనుంది. ఖాతాదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాలమైన పార్కిం గ్ స్థలం, షాపింగ్ స్పేస్, ఇతర కొత్త హంగులతో నవీకరించినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా 8-10 తేదీల మధ్య డైమండ్స్పై 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి తోడు ప్రతి కొనుగోలుపైన కొనుగోలుదారులకు తప్పనిసరిగా ఒక ఉచిత బహుమతి అందజేస్తారు.