జిల్లాకు సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలి
ABN , First Publish Date - 2020-12-04T04:24:33+05:30 IST
నారాయణపేట జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్, కేంద్రియ విద్యాల యం మంజూరు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీటీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి గురువారం మహబూబ్ నగర్ ఎంపీని కలిసి వినతి పత్రం అందించారు.
నారాయణపేట టౌన్, డిసెంబరు 3 : నారాయణపేట జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్, కేంద్రియ విద్యాల యం మంజూరు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీటీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి గురువారం మహబూబ్ నగర్ ఎంపీని కలిసి వినతి పత్రం అందించారు.