ఇంటర్ పరీక్షల రీ షెడ్యూల్

ABN , First Publish Date - 2022-03-03T01:51:06+05:30 IST

ఇంటర్ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డు రీ

ఇంటర్ పరీక్షల రీ షెడ్యూల్

హైదరాబాద్: ఇంటర్ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డు రీ షెడ్యూల్ చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా రెండ్రోజుల పొడిగించింది. ఏప్రిల్ 22,25,27,29, మే 2,6,9,11 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23,26,28,30, మే 5,7,10,12 తేదీల్లో సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని అధికారులు కోరారు. 

Updated Date - 2022-03-03T01:51:06+05:30 IST