త్వరలోనే కొడంగల్కు రింగు రోడ్డు
ABN , First Publish Date - 2021-07-27T04:49:33+05:30 IST
త్వరలోనే కొడంగల్కు రింగు రోడ్డు
కొడంగల్: మహబూబ్నగర్-తాండూరు, బీజాపూర్-హైదరాబాద్ అంతర్రాష్ట్ర రహదారులను కలుపుతూ త్వరలోనే రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి తెలిపారు. రే షన్ కార్డుల పంపిణీలో భాగంగా సోమవారం బొంరా్సపేట్, కొడంగల్ మండలాల్లో ఆయన పర్యటించారు. విలేకరులతో మాట్లాడుతూ తాం డూర్-మహబూబ్నగర్ హైవే పనులు త్వరలోనే చేపడుతామన్నారు. చి ంచోలి, మహబూబ్నగర్, బీజాపూర్ రోడ్లను కలుపుతూరింగ్ రోడ్డు ప్రతిపాదనలు పంపగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు.