మొయినాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-02-22T23:54:49+05:30 IST
నగర సమీపంలోని మొయినాబాద్ వద్ద ఘోర
హైదరాబాద్: నగర సమీపంలోని మొయినాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు చక్రాల కింద ద్విచక్ర వాహనం పడింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.