Kakinadaలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-06-15T13:31:08+05:30 IST

జిల్లాలోని గొల్లప్రోలు తాటిపర్తి జంక్షన్‌ దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది.

Kakinadaలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

కాకినాడ: జిల్లాలోని గొల్లప్రోలు తాటిపర్తి జంక్షన్‌ దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-06-15T13:31:08+05:30 IST