కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2022-03-22T02:47:47+05:30 IST
జిల్లాలో జరిగిన రో్డ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు సమీపంలోని
కర్నూలు: జిల్లాలో జరిగిన రో్డ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు సమీపంలోని గార్గేయపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఒకరికి గాయాలయ్యాయి. మృతులను నందికొట్కూరు నియెజకవర్గం వీపనగండ్లకు చెందిన బాష, స్వాములుగా గుర్తించారు. ముగ్గురు స్నేహితులు కర్నూలు నుంచి వీపనగండ్లకు బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.