అదుపుతప్పి బైక్ బోల్తా..కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2020-12-03T13:20:35+05:30 IST
ఉండవెళ్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లంపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఉత్తర ఫుడ్స్ దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తాపడింది...
జోగులాంబ గద్వాల: ఉండవెళ్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లంపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఉత్తర ఫుడ్స్ దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉండవెల్లి మండలంలోని అల్లంపూర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. ఉండవెళ్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ రాజశేఖర్ విధులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.