Guntur: లారీని ఢీకొట్టిన కారు..ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-05-07T14:04:30+05:30 IST

జే.పంగులూరు మండలంలోని రేణింగవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

Guntur: లారీని ఢీకొట్టిన కారు..ఒకరు మృతి

గుంటూరు: జే.పంగులూరు మండలంలోని రేణింగవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more