రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-13T21:16:13+05:30 IST

జిల్లాలోని నూజివీడు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బత్తులవారిగూడెం సాగర్ కెనాల్ దగ్గర బైక్‌ను ..

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కృష్ణా: జిల్లాలోని నూజివీడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బత్తులవారిగూడెం సాగర్ కెనాల్ దగ్గర బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హస్పటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృ  తురాలి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Updated Date - 2021-10-13T21:16:13+05:30 IST