AP: కనిగిలో అదుపుతప్పి ఆటో బోల్తా..వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-11-29T14:59:56+05:30 IST

కనిగిరి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...

AP: కనిగిలో అదుపుతప్పి ఆటో బోల్తా..వ్యక్తి మృతి

ప్రకాశం: కనిగిరి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బెంగుళూరు నుంచి చీరాల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు లక్ష్మీ నరంసింహస్వామిగా (65)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-29T14:59:56+05:30 IST