బైక్‎ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-06-23T12:58:16+05:30 IST

ఘట్‎కేసర్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జాతీయ రహదారిపై బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది

బైక్‎ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ముగ్గురు మృతి

మేడ్చల్: ఘట్‎కేసర్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జాతీయ రహదారిపై బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి, ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-06-23T12:58:16+05:30 IST