Tirumala ఘాట్‌లో కారు బోల్తా

ABN , First Publish Date - 2022-06-10T13:42:28+05:30 IST

తిరుమల మొదటిఘాట్‌లో గురువారం ఓ కారు బోల్తా పడింది. చెన్నైకి చెందిన భక్త బృందం శ్రీవారి దర్శనం పూర్తిచేసుకుని తమ కారులో తిరుగు

Tirumala ఘాట్‌లో కారు బోల్తా

                           - చెన్నైకి చెందిన ముగ్గురు భక్తులకు గాయాలు


తిరుమల, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటిఘాట్‌లో గురువారం ఓ కారు బోల్తా పడింది. చెన్నైకి చెందిన భక్త బృందం శ్రీవారి దర్శనం పూర్తిచేసుకుని తమ కారులో తిరుగు ప్రయాణమైంది. అలిపిరికి సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ వాహనంలోని ముగ్గురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. 

Updated Date - 2022-06-10T13:42:28+05:30 IST