రూ.62 వేలు సీజ్
ABN , First Publish Date - 2021-03-09T04:54:49+05:30 IST
నగరంలోని శంకరాపురంలో టీడీపీ అభ్యర్థి నాగేంద్ర సోమవారం ఓటర్లకు డబ్బు పంచుతుండగా పట్టుకుని సీజ్ చేసినట్లు చిన్నచౌకు సీఐ అశోక్రెడ్డి తెలిపారు.
- కేసు నమోదు
కడప(క్రైం), మార్చి 8: నగరంలోని శంకరాపురంలో టీడీపీ అభ్యర్థి నాగేంద్ర సోమవారం ఓటర్లకు డబ్బు పంచుతుండగా పట్టుకుని సీజ్ చేసినట్లు చిన్నచౌకు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి రూ.62 వేలు స్వాధీనం చేసుకుని, ఈ మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.