రూ.62 వేలు సీజ్‌

ABN , First Publish Date - 2021-03-09T04:54:49+05:30 IST

నగరంలోని శంకరాపురంలో టీడీపీ అభ్యర్థి నాగేంద్ర సోమవారం ఓటర్లకు డబ్బు పంచుతుండగా పట్టుకుని సీజ్‌ చేసినట్లు చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

రూ.62 వేలు సీజ్‌

- కేసు నమోదు 

కడప(క్రైం), మార్చి 8: నగరంలోని శంకరాపురంలో టీడీపీ అభ్యర్థి నాగేంద్ర సోమవారం ఓటర్లకు డబ్బు పంచుతుండగా పట్టుకుని సీజ్‌ చేసినట్లు చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి రూ.62 వేలు స్వాధీనం చేసుకుని, ఈ మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-03-09T04:54:49+05:30 IST