విద్యాంజలి 2.0 అమలు చేయండి

ABN , First Publish Date - 2022-10-01T09:56:29+05:30 IST

విద్యాంజలి 2.0 అమలు చేయండి

విద్యాంజలి 2.0 అమలు చేయండి

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పౌరులు స్వచ్ఛందంగా నచ్చిన పాఠశాలల్లో సేవలు అందించేందుకు తీసుకొచ్చిన విద్యాంజలి 2.0 కార్యక్రమం అమలుకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి పాఠశాలల్లో ఉన్న అవసరాలను గుర్తించి విద్యాంజలి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. 

Updated Date - 2022-10-01T09:56:29+05:30 IST