విద్యాంజలి 2.0 అమలు చేయండి
ABN , First Publish Date - 2022-10-01T09:56:29+05:30 IST
విద్యాంజలి 2.0 అమలు చేయండి
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పౌరులు స్వచ్ఛందంగా నచ్చిన పాఠశాలల్లో సేవలు అందించేందుకు తీసుకొచ్చిన విద్యాంజలి 2.0 కార్యక్రమం అమలుకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ సురేష్కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి పాఠశాలల్లో ఉన్న అవసరాలను గుర్తించి విద్యాంజలి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.