ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు

ABN , First Publish Date - 2022-05-20T02:58:36+05:30 IST

ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందేలా చూడాలని ఇన్‌చార్జి ఏడీఏ చెన్నారెడ్డి సూచించారు.

ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు
సమీక్షిస్తున్న ఇన్‌చార్జి ఏడీఏ చెన్నారెడ్డి


ఉదయగిరి, మే 19: ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందేలా చూడాలని ఇన్‌చార్జి ఏడీఏ చెన్నారెడ్డి సూచించారు. గురువారం స్థానిక కార్యాలయంలో సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు మండలాలకు చెందిన ఏవోలతో సమీక్షించారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, పచ్చిరొట్ట ఎరువులు, జీలుగు, జనుము, పిల్లిపెసర అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవోలు రామ్మోహన్‌, గణేష్‌, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T02:58:36+05:30 IST