సదాశివనగర్‌ ఎంపీడీవో బదిలీ

ABN , First Publish Date - 2021-05-07T05:36:54+05:30 IST

సదాశివనగర్‌ ఎంపీడీవో అశోక్‌ ఎల్లారెడ్డి మండల కేంద్రానికి బదిలీ అయ్యారని సూపరిం టెండెంట్‌ పూర్ణచంద్రదోయ కుమార్‌ తెలిపారు.

సదాశివనగర్‌ ఎంపీడీవో బదిలీ

సదాశివనగర్‌, మే 6: సదాశివనగర్‌ ఎంపీడీవో అశోక్‌ ఎల్లారెడ్డి మండల కేంద్రానికి బదిలీ అయ్యారని సూపరిం టెండెంట్‌ పూర్ణచంద్రదోయ కుమార్‌ తెలిపారు. ఎల్లారెడ్డి లో పనిచేస్తున్న ఎంపీడీవో రాజ్‌వీర్‌ సదాశివనగర్‌ ఎంపీడీ వోగా భాద్యతలు చేపట్టినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-07T05:36:54+05:30 IST