భారత్తో సిరీస్కు సఫారీల జట్టు ఇదే
ABN , First Publish Date - 2021-03-01T09:40:29+05:30 IST
భారత మహిళల జట్టుతో పరిమిత ఓవర్ల సిరీ్సలో తలపడే సౌతాఫ్రికా మహిళల జట్టుకు సునె లీస్ నాయకత్వం..
లఖ్నవ్: భారత మహిళల జట్టుతో పరిమిత ఓవర్ల సిరీ్సలో తలపడే సౌతాఫ్రికా మహిళల జట్టుకు సునె లీస్ నాయకత్వం వహించనుంది. గాయంతో రెగ్యులర్ కెప్టెన్ వాన్ నీకెర్క్ ఈ పర్యటనకు దూరమైంది. 18మంది సభ్యుల జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ఆదివారం ప్రకటించింది. ఇరుజట్లు ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడతాయి. తొలి వన్డే ఈనెల 7న జరగనుంది.
సౌతాఫ్రికా జట్టు:
సునె లుస్ (కెప్టెన్), అయబోంగ, షబ్నిమ్, వోల్వార్ట్, ట్రిషా చెట్టీ, సినాలో జఫ్టా, టస్మిన్, మరిజానె కాప్, షంగాసె, లిజెలీ లీ, అనేకె బాష్, టునిక్లిఫ్, మ్లాబా, మిగ్నాన్, డి క్లెర్క్, గూడాలి, ట్యుమి.