41.5 లక్షల గాయత్రీ ప్రాజెక్ట్స్‌ షేర్ల విక్రయం

ABN , First Publish Date - 2022-10-07T09:22:56+05:30 IST

గాయత్రీ ప్రాజెక్ట్స్‌కు చెందిన 2.22 శాతానికి సమానమైన 41.5 లక్షల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించినట్లు.

41.5 లక్షల గాయత్రీ ప్రాజెక్ట్స్‌ షేర్ల విక్రయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గాయత్రీ ప్రాజెక్ట్స్‌కు చెందిన 2.22 శాతానికి సమానమైన 41.5 లక్షల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించినట్లు  ఐడీబీఐ బ్యాంకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో తెలిపింది. 

Updated Date - 2022-10-07T09:22:56+05:30 IST