41.5 లక్షల గాయత్రీ ప్రాజెక్ట్స్ షేర్ల విక్రయం
ABN , First Publish Date - 2022-10-07T09:22:56+05:30 IST
గాయత్రీ ప్రాజెక్ట్స్కు చెందిన 2.22 శాతానికి సమానమైన 41.5 లక్షల షేర్లను ఓపెన్ మార్కెట్లో విక్రయించినట్లు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గాయత్రీ ప్రాజెక్ట్స్కు చెందిన 2.22 శాతానికి సమానమైన 41.5 లక్షల షేర్లను ఓపెన్ మార్కెట్లో విక్రయించినట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో తెలిపింది.