ఇసుక ట్రాక్టర్ సీజ్
ABN , First Publish Date - 2020-12-04T05:17:17+05:30 IST
మండల కేంద్రమైన ముండ్లమూరులోని చిలకలేరువాగు నుంచిఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను అధికారులు సీజ్ చేశారు.
ముండ్లమూరు, డిసెంబరు 3 : మండల కేంద్రమైన ముండ్లమూరులోని చిలకలేరువాగు నుంచిఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను అధికారులు సీజ్ చేశారు. దర్శి ఎస్ఈబీ సీఐ టీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సై పోలరావు ట్రాక్టర్ను పట్టుకొని పోలీ్సస్టేషన్లో అప్పజెప్పారు ఏఎస్సై బండి శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు