జోగిపేటలో ప్రారంభంకాని కరోనా టెస్టులు

ABN , First Publish Date - 2021-05-10T17:14:11+05:30 IST

కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జనం పడిగాపులుకాస్తున్నారు.

జోగిపేటలో ప్రారంభంకాని కరోనా టెస్టులు

సంగారెడ్డి: కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జనం పడిగాపులుకాస్తున్నారు. కాగా కరోనా టెస్టులు ఇంకా ప్రారంభంకాకపోవడంతో గర్భిణీ స్త్రీలు, చిన్నారులు క్యూ లైన్‌లో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు వంద మందికి మాత్రమే వైద్య సిబ్బంది కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. టెస్టులు నిర్వహించక పోవడంతో అనారోగ్య సమస్యతో దాదాపు 200 మంది రోగులు వెనుతిరుగుతున్నారు. 

Updated Date - 2021-05-10T17:14:11+05:30 IST