మొసలి దాడిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-01T16:12:47+05:30 IST

జిల్లాలోని పుల్కల్ మండలం ఇసోజీపేటలో దారుణం చోటు చేసుకుంది.

మొసలి దాడిలో వ్యక్తి మృతి

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం ఇసోజీపేటలో దారుణం చోటు చేసుకుంది.  మంజీరా తీరంలో పశువులను కడగడనికి వెళ్లిన కాపరి గొల్ల రాములును మొసలి నీళ్ళల్లోకి ఈడ్చుకెళ్లింది. మొసలి దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2021-03-01T16:12:47+05:30 IST