Sangareddy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మినిచ్చిన తల్లి
ABN , First Publish Date - 2021-10-09T18:04:58+05:30 IST
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బాలమణి అనే మహళ సంగారెడ్డి ప్రైవేట్ హస్పిటల్లో
సంగారెడ్డి: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బాలమణి అనే మహళ సంగారెడ్డి ప్రైవేట్ హస్పిటల్లో శనివారం ప్రసవించింది. మహిళ ఒక ఆడ, ముగ్గురు మగ బిడ్డలకు జన్మనిచింది. అయితే..తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.