ఘనంగా వేమన సంతర్పణ

ABN , First Publish Date - 2021-01-22T05:53:55+05:30 IST

ప్రజాకవి యోగివేమ న సంతర్పణ కార్యక్రమా న్ని గురువారం వేమన ఆ లయ వంశాచారపు పూ జారుల ఆధ్వర్యంలో మం డలంలోని కటారుపల్లి గ్రా మంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వేమన సంతర్పణ

గాండ్లపెంట, జనవరి 21: ప్రజాకవి యోగివేమ న సంతర్పణ కార్యక్రమా న్ని గురువారం వేమన ఆ లయ వంశాచారపు పూ జారుల ఆధ్వర్యంలో మం డలంలోని కటారుపల్లి గ్రా మంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆ చారానుసారం స్వామివా రి గొడుగును భక్తుల నడుమ మేళ తాళాలతో ఊరేగించి వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు వే మన ఆలయం వద్ద పొర్లు దండాలు పెట్టి సంతర్పణ కా ర్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వి విధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు ఆలయ పూజారులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందుగా సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది కరోనా వల్ల ఉత్సవాలు నిర్వహించలేక పోయామని, ఈ ఏడాది పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఉత్సవాలను ఉగాది పండుగ అనంతరం నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-01-22T05:53:55+05:30 IST