Hyd: గాంధీ భవన్లో Satyagraha Deeksha
ABN , First Publish Date - 2022-06-19T18:06:58+05:30 IST
హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
Hyderabad: నగరంలోని గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష (Satyagraha Deeksha) చేపట్టారు. అగ్నిపథ్ స్కీమ్ (Agneepath Scheme)ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, మహేష్ గౌడ్, అంజన్కుమార్, వీ.హనుమంతరావు, మల్లు రవి, రాములు నాయక్, కోదండరెడ్డి, సునీతారావు తదితరులు పాల్గొన్నారు.