నలుగురు జాలర్ల కోసం కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2022-07-07T14:18:41+05:30 IST

సముద్రంలో గల్లంతైన నలుగురు జాలర్ల(Fishermen) కోసం గాలింపు కొనసాగుతోంది.

నలుగురు జాలర్ల కోసం కొనసాగుతున్న గాలింపు

Vijayawada : సముద్రంలో గల్లంతైన నలుగురు జాలర్ల(Fishermen) కోసం గాలింపు కొనసాగుతోంది. 6 రోజులుగా సహాయ బృందాలు సముద్రంలో గాలింపు చేపట్టాయి. మెరైన్‌, నేవీ, కోస్ట్‌గార్డు టీమ్‌ల సాయంతో గాలింపు కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకూ గస్తీ చేపట్టారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.


Updated Date - 2022-07-07T14:18:41+05:30 IST