పోలీ్‌సస్టేషనను పరిశీలించిన సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ

ABN , First Publish Date - 2021-01-22T05:52:33+05:30 IST

సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహనరావు గో రంట్ల పోలీస్‌స్టేషనను గురువారం సందర్శించారు. పోలీ్‌సస్టేషన ఆవరణలో మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను ఆ యన తనిఖీ చేశారు.

పోలీ్‌సస్టేషనను పరిశీలించిన సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ

గోరంట్ల, జనవరి 21: సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహనరావు గో రంట్ల పోలీస్‌స్టేషనను గురువారం సందర్శించారు. పోలీ్‌సస్టేషన ఆవరణలో మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను ఆ యన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసులో ఉన్న వాహనాలకు మోటారు వెహికల్‌ ఇనస్పెక్టర్‌ ద్వారా వాల్యూషన వేయించాలని సీఐ జయనాయక్‌, ఎస్‌ఐ వంశీకృష్ణలను ఆదేశించారు. వెహికల్‌ యజమానులకు నోటీసు అందించడం ద్వారా త్వరితగతిన వేలం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలను వివరించా రు. మండలంలోని పులేరు కోరేవాండ్లపల్లి చెక్‌పోస్టులను బలోపేతం చే యడం ద్వారా కర్నాటక మద్యం ర వాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. అనంతరం మండలంలోని గ్రామ మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరిగే అ సాంఘిక కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు పోలీ్‌సస్టేషనకు స మాచారం అందించాలని ఆదేశించారు. దేవాలయం భద్రత, రక్షణ చ ర్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఇసాక్‌బాష, పోలీసులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:52:33+05:30 IST